Priyanka Gandhi | ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ - సమాజ్వాది పార్టీ పొత్తుపై గత కొద్ది రోజుల నుంచి నీలినీడ�
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
నల్లగొండలో బీఆర్ఎస్ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పేరు తొలిసారి ఈడీ చార్జిషీట్కు ఎక్కింది. హర్యానాలోని ఓ గ్రామంలో ఐదెకరాల భూమి క్రయవిక్రయాల కేసులో చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అందులో ప్రియాంక పేరును చేర్చా�
క్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శనివారం సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. అగ్ర నేత ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ, యూపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
Sonia Gandhi: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు వస్తున్నారు. వాళ్లు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
ప్రియాంక నెహ్రూ పక్కనున్న హస్తం చోటా నేతను, మనం ఎక్కడున్నాం?... అని అడిగింది. ‘మేడం... మనం తెలంగాణలోని హుస్నాబాద్లో ఉన్నాం. కరీంనగర్ జిల్లా అంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టిన గడ్డ. దేశంలోని బంగారాన�
KTR | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేక�
Priyanka Gandhi |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం పలు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహించారు. ఈ సభలకు రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, మరికొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరయ్యార