Priyanka Gandhi- Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై ధృవీకరించని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చే
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.
ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ ప్రాంగ ణంలో దారుణం చోటుచేసుకొంది. ముగ్గు రు వ్యక్తులు ఓ విద్యార్థినిని ఆమె ఉండే వసతి గృహం సమీపంలోనే వేధించి, దుస్తు లు తొలగించి వీడియో తీశారు.
కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరికొన్ని గ్యారెంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధి
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయ�
Priyanka Gandhi | కేంద్ర ప్రభుత్వం కేవలం ఇద్దరు వ్యాపారులను అభివృద్ధి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. విమానాశ్రయాలు (Airports), ఓడరేవులు (Ports), ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) న�
ఇవాళ జరిగేది నిన్న మనం చేసిన పనుల ఫలితమైతే, రేపు జరిగేది నేడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ఫలితమే! అందుకే గతాన్ని గుర్తుచేసుకుంటూ, ఇవాళ జరిగేది చూస్తూ భవిష్యత్తు ప్రగతి కోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం �
కాంగ్రెస్ ములుగు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీల మాటలకు ప్రజల నుంచి కనీసం స్పందన కూడా లభించలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చ�
కర్ణాటకలో ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమ
‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్త�
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్