Nupur Sharma | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్�
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యా రు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు, రాష్ట్రంలో వంద రోజుల పాలన తదిత�
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీ
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద
Priyanka Gandhi : కాన్పూర్లో సామూహిక లైంగిక దాడికి గురైన ఇద్దరు బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.
యూపీలోని రాయ్బరేలి నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీచేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్ని
Congress Party | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపా�
Priyanka Gandhi | త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటిస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే 195 మం
మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహ
రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డుల�
Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. ఈ నెల 27న చేవెళ్ల నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పర్యటన ఉండే. పర్యటనలో భాగంగా ప్రియాంక సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెం�
Priyanka Gandhi | కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉ�