Rahul Gandhi: వయనాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ ఎంపీ హోదాను అలాగే ఉంచుకోవాలని, ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ పే�
Priyanka Gandhi | ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టారు.
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభిన�
లోక్సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్కు చేరింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.
Priyanka Gandhi | లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్నదానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిప్రియాంక గాంధీ వాద్రా క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించ�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగ�
Loksabha Elections 2024 : చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధ�
Loksabha Elections 2024 : దేశం పురోగమిస్తోందని, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమైందని వార్తా చానెల్స్ ఊదరగొడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
Loksabha Elections 2024 : యూపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. జనం నీ పెళ్లి గురించి అడుగుతున్నారని ప్రియాంకా గాంధీ చెప్పగా.. ఇక ఇప్పుడు తొందరల్ల
Priyanka Gandhi | ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ �
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం బంధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.