Rahul Gandhi | కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాహుల్గాంధీ �
రాష్ట్రంలో వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని టీఎస్జేఏసీ వ్యవస్థాపకుడు మన అశోక్యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేథి లేదా రాయ్బరేలీ నుంచి ఆమెకు టికెట్ ఇస్తారనే ప్రచారం జ�
తెలంగాణలో పార్టీకి వచ్చిన ఎంపీ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నట్టు తెలిసింది. సుమారు 12 సీట్లు ఆశించగా అంత తక్కువ ఎందుకొచ్చాయని అడిగినట్టు సమాచారం. ఈ మ
Rahul Gandhi: వయనాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ ఎంపీ హోదాను అలాగే ఉంచుకోవాలని, ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ పే�
Priyanka Gandhi | ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టారు.
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభిన�
లోక్సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్కు చేరింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.
Priyanka Gandhi | లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్నదానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిప్రియాంక గాంధీ వాద్రా క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించ�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగ�
Loksabha Elections 2024 : చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధ�
Loksabha Elections 2024 : దేశం పురోగమిస్తోందని, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమైందని వార్తా చానెల్స్ ఊదరగొడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
Loksabha Elections 2024 : యూపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు.