Kushboo Sundar | కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై నటి ఖుష్పూ (Khushbu Sundar) ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా గడవక ముందే దేశంలో ‘మినీ జనరల్ ఎలక్షన్స్'కు నగారా మోగింది. రెండు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలతో పాటు రెండు లోక్సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రకటి
Priyanka Gandhi | ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టారు.
ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్సభకు ఉప ఎన్నికను నవంబర్ 13న నిర్వ�
ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఎంపీసీఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన తీవ్రమైంది. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో గల ఆ కంపెనీ ఎదుట వందలాది మంది ఉద్యోగులు కొన్
తెలంగాణలో రేవంత్రెడ్డి సర్కారు వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులుగా పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన �
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని, 3 వంద�
Harish Rao | ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార�
Rajiv Gandhi | సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతున్నది. విగ్రహ ఏర్పాటుపై అధిష్ఠానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Robert Vadra | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్న సగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీసీ కోహినూర్ హోటల్లో రాబర్ట్ వాద్రా మీడియాతో మా�
Wayanad Landslide : వయనాద్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడులో పర్యటించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీతో (Priyanka Gandhi) కలిసి ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు.