Jupally Krishna Rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్లో చేరుతానం టూ ఆయన చెప్తున�
Jupally Krishna Rao | కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పార్టీలో చేరికపై ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి షాక్ ఇచ్చింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వద్రా .. షిమ్లా హనుమాన్ గుడిలో �
కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నామని చెప
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
KTR | హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది
శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ.. నల్లగొండలో బీసీలు, దళితులకు ఎందుకు స్థానం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని నాయకులు నిలదీశ�