Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో కొనసాగుతోంది. సోమవారం పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపడుతుండగా అదే బాటలో ఆయన సోదరి, పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం పాదయాత్ర నిర్వహ
Nalini Sriharan | దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇందులో ఒకరైన నళిని శ్రీహరన్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా �
Priyanka Gandhi | హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు
ఆసియా కప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు.
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో ఆ పార్టీ నేతలు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు ప్రియాంక మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆమె స్పష్టం చే
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 78వ జన్మదినం సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అంజలి ఘటించారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరించారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని, పోట్రోకాల్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరైన క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టాయి.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా �
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ తొలిసారిగా నవసంకల్ప్ శిబిరం పేరుతో మేధోమధన సదస్సు ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు యూప�