చింతన్ శిబిర్ చప్పగా సాగిందన్న విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక అడుగు వేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, టాస్క్ఫోర్స్ 2024 ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగ�
ఉదయ్పూర్లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ రెండు రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలన్న డిమాండ్ ఒక్కస�
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ క
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�
గాంధీ పరివారం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ పరివారం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్కు మను�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ �
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచ
యూపీ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోరుకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దళితుల ఓట్లను ఆకర్షించేందుకు వారణాసిలోని కబీర్ చౌర మఠ్లో మూడురోజుల పాటు మకాం వేయనున్నారు. సంత్ కబీర్ దాస్ తన జీవితమం�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛ�