కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నామని చెప
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
KTR | హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది
శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ.. నల్లగొండలో బీసీలు, దళితులకు ఎందుకు స్థానం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని నాయకులు నిలదీశ�
బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పేదరికం వంటి ప్రధాన సమస్యల నుంచి బీజేపీ ప్రజల దృష్టిన�