జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఏయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు) బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.
పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాల ప్రజలకు తమ మాతృభాషపై ఎక్కువ అభిమానం ఉంటుంది. వారు ప్రతి ఒక్కరితో మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ, మన దగ్గర అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది.
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ ప్రైవేట్ ఫం
తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) మాజీ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా అధ్యక్షుడు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెస�
కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ �
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవే
ఆటో డ్రైవర్ అయిన రవికుమార్దీ ఇలాంటి కథే. తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కుమార్తెకైనా మంచి విద్య అందించాలని కలలుగన్నాడు. ప్రముఖ స్కూల్లో అడ్మిషన్కు ప్రయత్నిస్తే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఇంటర్వ్�
విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్స�
‘ఆధార్' తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది.
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
ఈగలు, దుమ్ము, ధూళితో కూడిన కలుషిత ఆహారం, తినుబండారాలను తీసుకోవడంతో పిల్లల్లో నులిపురుగు జన్మిస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, మరుగుదొడ్లకు వెళ్లడం వల్ల ఈ పురుగులు వ్యాప్తి చెందే అవకాశ
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.