రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవే
ఆటో డ్రైవర్ అయిన రవికుమార్దీ ఇలాంటి కథే. తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కుమార్తెకైనా మంచి విద్య అందించాలని కలలుగన్నాడు. ప్రముఖ స్కూల్లో అడ్మిషన్కు ప్రయత్నిస్తే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఇంటర్వ్�
విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్స�
‘ఆధార్' తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది.
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
ఈగలు, దుమ్ము, ధూళితో కూడిన కలుషిత ఆహారం, తినుబండారాలను తీసుకోవడంతో పిల్లల్లో నులిపురుగు జన్మిస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, మరుగుదొడ్లకు వెళ్లడం వల్ల ఈ పురుగులు వ్యాప్తి చెందే అవకాశ
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభు�