సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసిన టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టాప్ ఫలితాలు సాధించారు.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధి
ప్రస్తుతం ఆర్డీఎఫ్ స్కూళ్లలో అన్ని వసతులూ ఉన్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం తప్ప. ప్రభుత్వం కానీ, దాతలు కానీ ముందుకొచ్చి శాశ్వత మధ్యాహ్న భోజనం అందిస్తే విద్యార్థులకు మంచి ప్రొటీన్ ఫుడ్ ఇచ్చినవాళ్లం అ�
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి డే సాలర్గా చదువుకోవడానికి బీఏసీ (బెస్ట్ అవైవేబుల్ స్కీం) కింద అవకాశం కల్పించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. మంత్రి సత్యవతి రాథోడ్కు విజ్ఞప్తి చే�
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీన
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు సానబెడుతూ, వారు సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించేలా, సమాజంలో చోటు చేసుకున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచించేలా, చిన్నారుల చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలు చేసేలా జిల్లా విద�
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆదివార�
చదువుల ఖర్చులు తడిసి మోపెడు మధ్య తరగతిపై ఫీజుల దరువు ఆదాయానికి మించిన వ్యయం ద్రవ్యోల్బణంతో మరింత దుర్భరం పది పదిహేనేండ్ల క్రితం పిల్లల పెంపకాన్ని ఎవరూ పెద్దభారంగా భావించేవారు కాదు. అంతకుముందు రోజుల్లో
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని
ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ