ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని
ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఆయా పాఠశాలల ఫీజుల కమిటీలకే అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినట్టు తెలిసింది. ఫీజుల నిర్ధారణ కోసం స్కూల్ స్థాయిలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్
Tamil Nadu | తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు పాఠశాలలో మూత్రశాల గోడ కూలి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్�
తీరిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు హవేళీఘనపూర్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ,పాఠశాలకు మౌలిక వసత�
Coronavirus | కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలించాలని ఒకవైపు ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం కూడా పెరగడంతో మరిన్ని
మియాపూర్: పైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించటంలో తాను ఎల్లపుడూ ముందుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కున్నాయన్నారు. పైవేట్ పాఠశ�
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
ఆస్తిపన్ను మాఫీ, విద్యుత్తు కనెక్షన్ల క్యాటగిరీ మార్చాలన్న ట్రస్మాహైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు నడవక, ఫీజులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్�
63% మంది తల్లిదండ్రులది ఇదే మాటదేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడిహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వల్ల ఏడాదిన్నర నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ తరగతులు జరుగుత�
ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి అదీ నెలవారీగానే.. ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లు 2021-22 విద్యా సంవత్సరానికి �