ఈగలు, దుమ్ము, ధూళితో కూడిన కలుషిత ఆహారం, తినుబండారాలను తీసుకోవడంతో పిల్లల్లో నులిపురుగు జన్మిస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, మరుగుదొడ్లకు వెళ్లడం వల్ల ఈ పురుగులు వ్యాప్తి చెందే అవకాశ
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభు�
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. నాణ్యమైన విద్య, చక్కటి మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఇప్పుడు ప్రైవేటు స్క
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసిన టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టాప్ ఫలితాలు సాధించారు.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధి
ప్రస్తుతం ఆర్డీఎఫ్ స్కూళ్లలో అన్ని వసతులూ ఉన్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం తప్ప. ప్రభుత్వం కానీ, దాతలు కానీ ముందుకొచ్చి శాశ్వత మధ్యాహ్న భోజనం అందిస్తే విద్యార్థులకు మంచి ప్రొటీన్ ఫుడ్ ఇచ్చినవాళ్లం అ�
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి డే సాలర్గా చదువుకోవడానికి బీఏసీ (బెస్ట్ అవైవేబుల్ స్కీం) కింద అవకాశం కల్పించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. మంత్రి సత్యవతి రాథోడ్కు విజ్ఞప్తి చే�