అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మం డల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దు�
పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. చిన్నారులపై బండరాళ్లుగా మారుతున్న స్కూల్ బ్యాగులను చూస్తే భయమేస్తున్నది. అంతంత బరువులు ఎలా మోస్తారో ఒక్కోసారి తలుచుకుంటేనే బాధేస్తున్నది.
విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొర�
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అన్నారు. మండలంలోని కొండమడుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శ�
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడ�
పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కారు పాఠశాలలు, ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండగా, అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్య�
సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రవాణాశాఖ జీవో నెంబర్ 35 ప్రకారం పాఠశాలలు, కళాశాలల బస్సులు నిబంధనలు పాటిస్తే వాటికి అనుమతులు లభిస్తాయి.
విద్యను వ్యాపారంగా మలిచి.. తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేసి.. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి.. తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చేస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దృష్�
ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ పేరిట మొదలైన వ్యాపారంపై మా దగ్గరే కొనాలి అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి డీఈవో దుర్గాప్రసాద్ స్పందించారు. ప్రైవేటు పాఠశా
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తు న్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ర�
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఐదుగురు సభ్యులతో కూడిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ)ని నియమించాలని నిర్ణయించింది.
విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.