పంద్రాగస్టు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తిచేశారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభి�
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్ల
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న టీచర్లను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుపై ప్రైవేట్ టీచర్లు భగ్గుమన్నారు. ‘ఇంటర్ పాసైన వాళ్లు.. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లు ప్రైవేట్ స్కూళ్లలో బోధిస్తున్నార’ని ఇటీవల ఒక సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్�
ఏళ్ల తరబడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలని మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా అధికారులు 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించారు.
రైతు ప్రభాకర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకుండ�
విజ్ఞతతో ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నది. అంత టి ప్రాధాన్యత కలిగిన చదువును కొందరు వ్యాపారంగా మలుచుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల�
రోడ్డు లేని గ్రామాలకు బస్సు నడపలేమని చెబుతూ ఆయా గ్రామాలవైపు క న్నెత్తి చూడని ఆర్టీసీ బస్సులు.. రోడ్డు సౌకర్యం మం చిగా ఉన్న గ్రామాలకు కూడా బస్సులను నడిపించడం లేదు.. ఒక వేళ కొన్ని గ్రామాలకు బస్సులను నడిపిస్�
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతున్నది. నర్సరీ, యూకేజీ మొదలుకొని పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులే కాకుండా యూనిఫాంలు కూడా పాఠశాలల పరిధిలో స�
అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మం డల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దు�
పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. చిన్నారులపై బండరాళ్లుగా మారుతున్న స్కూల్ బ్యాగులను చూస్తే భయమేస్తున్నది. అంతంత బరువులు ఎలా మోస్తారో ఒక్కోసారి తలుచుకుంటేనే బాధేస్తున్నది.
విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొర�
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హు