నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పం
ఒకప్పుడు మన చదువులన్నీ ప్రభుత్వ బళ్లలోనే సాగిపోయాయి. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా చాలావరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే! అయితే, ప్రస్తుతం ప్రైవేటు బడులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలకు మంచి �
ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించవచ్చని, విద్యార్థులను ఆకర్షించవచ్చని నిరూపిస్తున్నారు కుబ్యానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాలకు 2024 డీఎస్సీ నుంచి నూతనంగా వచ్చ�
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి మ�
ఇదివరకటి తరాలతో పోలిస్తే ఈ తరంలో సాహిత్యం పట్ల ఆసక్తి కాస్త తక్కువే. కాలంతో పాటు మార్పు వస్తుంది, అంగీకరించక తప్పదు. ఈ మార్పులకు అనుగుణంగా సాహిత్యాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మన కర్తవ్యం ఏమిటనేదే పున�
హైదరాబాద్లోని ఓ పాఠశాల ఒక్క ఏడాది చదువుకు అక్షరాలా రూ. 24లక్షల ఫీజు వసూలు చేస్తుంది. ఈ పాఠశాలలో ప దేండ్లు పూర్తయ్యే సరికి అయ్యే ఫీజు మొత్తం 2.4కోట్లు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లల్లో వసూలు చేస్తున్న ఫీజు�
రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్' ప్రతిపాదించింది. జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో, రాష్ట్రస్థాయిలో రిటైర్డ్ సు�
అమ్మలే చదువులమ్మలుగా స్థానం సంపాదించారు. రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మొత్తం టీచర్లలో 63శాతం మహిళలే ఉండటం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 74శాతం మంది
నగరంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హద్దు దాటుతున్నాయి. విద్యా శాఖ నిబంధనలు తమకేమీ వర్తించవంటూ చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రణాళికలను పాటించకుండా పెడ చెవిన పెడుతున్నాయి. కనుమ పండగ రో
Private Schools | ‘రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ స్కూళ్లుంటే 24 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేట్లో 10వేల పాఠశాలలంటే 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సర్కారు టీచర్ల కంటే ఎక్కువ చదు�
జిల్లా స్థాయిలో డీఎఫ్ఆర్సీ.. స్టేట్ లెవల్లో ఎస్ఎఫ్ఆర్సీ.. ఇలా రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు త్వరలోనే రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీలు ఖరారుచేసిన ఫీజులనే పాఠశాలలు వసూల�
రాష్ట్రంలోని 91శాతం సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 9శాతం స్కూళ్లు మాత్రమే ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 30,023 సర్కారు స్కూళ్లు ఉండగా, కేవలం 2,772(9.23శాతం) మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మార్పు కోసం ఆశపడి అధికారం కట్టబెడితే.. గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి, ప్ర�