ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివితే భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇం�
జూన్ అంటేనే పేద, మధ్య తరగతి జీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు వానకాలం సాగు పనులు షురూ కావడంతో ప్రతి ఒక్కరూ డబ్బుల వేటలో నిమగ్నమయ్యారు. పిల్లలను విద్యాసంస్థల్లో చేర
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులను కల్పించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శ�
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధ�
Free Education | విద్యాహక్కు చట్టం 12(1)సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఈ 25% సీట్లను పేద, అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలి.
ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు,టై బెల్ట్ లు అమ్ముతున్నారన్నారని, పుస్తకాల విక్రయం ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఏబీవీపీ ములుగు జిల్�
ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నది. ఈలోగా విద్యార్థుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ పాఠశాలల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫ
వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
Govt Schools | ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పి�
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అధికారిక గుర్తింపు తీసుకోకుండా విద్�
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే�