Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి యాద క్రాంతి (Yada Kranthi) డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల పే
పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే కుటుంబాలకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు తొలగించే అవకాశాలు ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే తమ పిల్లలన�
మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమి�
Achampet | తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మంగళవారం నమస్తే తెలంగాణ ప్రతినిధి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్పాట్ విజిట్ చేయగా ఆసక్తి�
Govt Schools | ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడ�
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరా�
నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.