ఇచ్చోడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు ప్రైవేట్ దవాఖానల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా వైద్యాధికారి రాథో డ్ నరేందర్ ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి సాగర్ ఆధ్వర్యం లో శనివారం తని�
Nasal Vaccine :మళ్లీ దేశవ్యాప్తంగా కోవిడ్ అలజడి మొదలైంది. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాకు కేంద్రం ఓకే చెప్పింది. నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. రెండు చుక్కల నాసల్ వ్యాక్సి�
ఖమ్మంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో బుధవారం ఇన్కం టాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 20 మంది మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీనగర్, వైరారోడ్లోని మూడు ఆస్పత్రు�
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రం�
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ�
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవ�
హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు.
ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది. అనుమతులు లేని దవాఖానలను గుర్తిం చి అధికారులు సీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రైవేట్�
కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్�
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కూడా కొవాగ్జిన్ ప్రికాషన్ డోసు ధరను తగ్గించింది. ప్రైవేటు ఆసుపత్రులకు డోసు ధర రూ.1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా శనివారం తె�