చెన్నై: తమిళనాడు ప్రజలకు 24 గంటలపాటు కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం తెలిపారు. 37 జిల్లాల్లోని ఎంపిక
‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం | ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయిం
ప్రధానికి ఏపీ సీఎం లేఖ | ప్రధాని మోదీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు.
అంబులెన్సు సేవలకు చెల్లించే చార్జీలపై స్పష్టత ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్యశాఖ సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000వ�
కరోనా చికిత్స | కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | స్కానింగ్కు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రులకు అధిక ధరకు కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను అమ్మడాన్ని భారత్ బయోటెక్ సంస్థ సమర్థించుకున్నది. ప్రస్తుతం ఒక డోసుకు రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి కోవాగ్జిన్ టీ�
న్యూఢిల్లీ: ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నెలకొనగా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు 1.29 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా అయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఇం�
లైసెన్సు పునరుద్ధరణ| ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం �
చండీగఢ్: టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. 18-44 స�
చండీఘడ్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రైవేట్ దవాఖానలు వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ అంగీకరించారు. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయితే తాను పూర్తి �
దవాఖానల లైసెన్స్లు రద్దు | కరీంనగర్ జిల్లాలో 6 ప్రైవేట్ దవాఖానల లైసెన్స్లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 15 రోజులపాటు లైసెన్స్లను రద్దు చేస్
కొవిడ్ చికిత్స అనుమతి రద్దు ‘ప్రైవేటు’ దందాపై ప్రభుత్వం కఠినచర్యలు ఇప్పటివరకు 22 దవాఖానలపై వేటు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆపదలో వచ్చినవారికి అండగా నిలవాల్సిన ప్రైవేటు దవాఖానలు, ఫీజుల రూపంలో ని�