వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రస�
ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాధికారులు, సిబ్బంది సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హెచ్చరించా రు.
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపు�
జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్పై టీఎస్ఎంసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్) బృందం కొరడా ఝుళిపిస్తున్నది. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లోని చంద్ర మల్టీ స్�
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబి�
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో పూర్తి స్థాయిలో సిజేరియన్ కాన్పులను తగ్గించాలని మంచిర్యాల డీఎంహెచ్వో డా.జీ. సుబ్బారాయుడు అన్నారు. శనివారం జిల్లా సమీకృత కలక్టరేట్ కార్యాలయంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశ�
దేశంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తాయని, ఇందుకు వచ్చే 4-5 ఏండ్లలో రూ.32,500 కోట్లు పెట్టుబడి చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ పెట్టుబడితో ప్రస్తుత పడకల సామర్థ్యానికి మరో 30,000
తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, న�
ఆరోగ్యవంతమైన సమాజమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తల్లి పాలు అమృతంతో సమానమని పేర్కొన్నారు.