Private hospitals |గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు దవాఖానలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు డీఎంహెచ్ తనిఖీలకు వస్తే అదిరించి బెదిరించిన ప్రైవేటు వైద్యులు, మాజీ కార్పొరేటర్ కు అండగా ఉంటా�
కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అడ్డాగా అంబులెన్స్ల దందా జోరుగా సాగుతున్నది. అత్యవసర సమయాల్లో చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చిన పేషెంట్లను కమీషన్ల కోసం ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తు�
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ సేవలను నిలిపివేస్తామని వందలాది ఆసుపత్రులు హెచ్చరించాయి.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్త�
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
డిగ్రీ ఫెయిల్.. కా నీ డాక్టర్గా అవతారమెత్తాడు. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పెషలిస్టు వైద్యుడిగా చెలామణి అయ్యాడు. పోలీసులు కూపీ లాగడంతో నకి లీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. కామారెడ్డిలో చోటు చేసుకున
ఈనెల పదో తేదీ నుంచి ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవలి కాలంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం కలవరపెడుతున్నది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఏటా 35 వేల మంది రోగులు చికిత్స పొందుతుండడం, అందులో చాలా మందికి పూర్తి స్�
దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు.
దేశంలో ఐదు వంతులకు పైగా ప్రసవాలు సిజేరియన్(సి సెక్షన్) ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేట్ దవాఖానలలోనే జరుగుతున్నట్లు లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ఈస్ట్ ఏషియా జర్నల్ జరిపిన తాజా అ
నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పలువురికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది ప్రభుత్వ దవాఖానకు, స్థానిక
దేశవ్యాప్తంగా 70 ఏండ్లకు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పి