న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచ
శంషాబాద్ రూరల్, (ఏప్రిల్ 30) :కరోనాతో కొడుకు మృతి చెందగా.. మృతదేహాన్ని కూడా దవాఖానవారు ఇవ్వకపోడంతో ఆందోళన చెందిన అతని తల్లి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తనువుచాలించింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలోని నాన
3 రోజులుగా దవాఖానలో ఉంచుకున్న యాజమాన్యం కుటుంబీకుల ఆందోళన.. పోలీసుల జోక్యంతో మృతదేహం అప్పగింత మన్సూరాబాద్, ఏప్రిల్ 27: కరోనాతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృ తి చెందాడు… అయితే చికిత్స డబ్బు లు మొత్తం చెల్లి
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�