కొవిడ్ దవాఖానల లైసెన్సు రద్దు | రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు దవాఖానల లైసెన్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ హైదరాబాద్ నగర పరిధిలోవే.
హైదరాబాద్: కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని, కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్త�
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్పై కేంద్రం ఆగ్రహం | నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
అధికంగా వసూలు చేస్తే చర్యలు | కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.
హైదరాబాద్ : 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వివరాలు హైదరాబాద్ మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెర�
చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్�
మరోసారి అనుమతి | ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది.
వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచ
శంషాబాద్ రూరల్, (ఏప్రిల్ 30) :కరోనాతో కొడుకు మృతి చెందగా.. మృతదేహాన్ని కూడా దవాఖానవారు ఇవ్వకపోడంతో ఆందోళన చెందిన అతని తల్లి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తనువుచాలించింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలోని నాన