ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించే�
నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు వచ్చిన వారి నుంచి నగదు దోచుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. సంబంధిత వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు తెలిపిన మేరకు వి�
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పట
Senthil Balaji: మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీకి ఇవాళ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి
ఆడపిల్లలంటే ఇష్టంలేదని కొందరు.. తప్పు చేసి గర్భందాల్చి మరికొందరు.. కారణమేదైనా పురిట్లోనే పసికందును చిదిమేస్తున్నారు.. వివిధ కారణాలతో గర్భందాల్చిన వారు, ఆడబిడ్డ ఇష్టం లేక, ఇతరాత్ర కారణాలతో వచ్చిన వారి అవస�
కట్టుకున్న భార్యను కాదు.. ఆమె పుట్టింటి నుంచి వచ్చి న ఆస్తిని ప్రేమించాడు ఓ భర్త. ఆమె అనారోగ్యంతో మరణించినా దవాఖాన నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అనాథలా వదిలేశాడు. భార్య తెచ్చిన ఆస్తితో జల్సాలు చేస్తూ..
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసే పని లేకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే అన్న�
బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్' సీరియల్లో శకుని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుడు గుఫీ పైంతాల్ (79) సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
Karimnagar | నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, ఆడపిల్లను కడుపులోనే చిదిమేసిన ఘటన తాజాగా బయటపడింది. సీహెచ్ఎఫ్డబ్ల్యూ ఆదేశాల మేరకు సోమవారం డీఎంహెచ్వో లలితాదేవి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చ�
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపు
అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు