షి రిడి సాయి దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ అతడి భార్య వసుధ (30), కూతురు లావ్య, కుమారుడు శ్రీమన్(3)తో పా టు కర్నూల్ జిల్లా డోన్కు చెం దిన �
మండల పరిధిలోని కొల్గూర్లో దారుణం జరిగింది. చోరీకి వచ్చిన దుండగుడు మహిళ మెడపై బంగారు ఆభరణాలను తీసుకొని ముఖంపై దిండుపెట్టి హత్య చేశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీపీ అనురాధ, అడిషన
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�
న్యూ బోయిన్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న లిఫ్టులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇరుక్కుపోయారు. ఆదివారం ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్యనందిత హాజరయ్యారు.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22)ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతనికే సంబంధం ఉన్నదని అం�
రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�