పెద్దపల్లి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు. తోటి ఉద్యోగి కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్కు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్త�
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తున్నది. 54వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చింత నిఖిల్పై అదే డివిజన్కు చెందిన మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిఖిల్ తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ దవాఖానలో చ�
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చి�
షి రిడి సాయి దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తకోట పట్టణానికి చెందిన కృష్ణ అతడి భార్య వసుధ (30), కూతురు లావ్య, కుమారుడు శ్రీమన్(3)తో పా టు కర్నూల్ జిల్లా డోన్కు చెం దిన �
మండల పరిధిలోని కొల్గూర్లో దారుణం జరిగింది. చోరీకి వచ్చిన దుండగుడు మహిళ మెడపై బంగారు ఆభరణాలను తీసుకొని ముఖంపై దిండుపెట్టి హత్య చేశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీపీ అనురాధ, అడిషన
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�
న్యూ బోయిన్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న లిఫ్టులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇరుక్కుపోయారు. ఆదివారం ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్యనందిత హాజరయ్యారు.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.