డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ�
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బారినపడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యు ల వివరాల మేరకు.. శ్రీనిత్య కు టుంబం ప్రస్తుతం వరంగల్లో న�
నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స
విష జ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఒక వైపు.. పారిశుద్ధ్య లోపం మరోవైపు ప్రజలను రోగాలపాలు చేస్తున్�
Ward Boy Performs Surgery To Woman | ప్రైవేట్ ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఒక మహిళా రోగి దుస్తులు విప్పి సర్జరీ చేశాడు. ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంల�
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు విడుతలుగా బకాయి ఉన్న కరువు భత్యం వాయిదాలను వెంటనే చెల
డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభంతో ప్రస్తుతం నగరంలో �
హుస్నాబాద్కు చెందిన ఓ యువతి తెలిసో తెలియకో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతనికి పెళ్లయిందని తెలిసి బాధపడ్డది. అప్పటికే గర్భం దాల్చింది. ఆ తర్వాత అతన్నే పెండ్లి చేసుకుంది. కానీ,ఇదంతా ఆమె కుటుంబ సభ్యులకు నచ్చ�