సరైన వైద్యం అందించకుండా అధిక బిల్లులు వేశారని, అర్హత లేని వైద్యురాలితో చికిత్స అందిస్తున్నారని, అనుమతి లేకుండా దవాఖానను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిరుమల పిల్ల�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించకపోవడంతో.. వేసిన కుట్లను తొలగించారు ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి కేంద్రంలో ఆదివారం చోటుచేసున్నది. పట్టణానికి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో.. అతడికి వేసిన కుట్లను ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది విప్పేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్నది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్కిరణ్, వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో మంగళవారం డెంగ్యూతో వివాహిత మృతి చెందింది. అహ్మదీపూర్కు చెందిన బోయిని అనిత (34) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు గజ్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ
డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ�
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బారినపడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యు ల వివరాల మేరకు.. శ్రీనిత్య కు టుంబం ప్రస్తుతం వరంగల్లో న�
నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స
విష జ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఒక వైపు.. పారిశుద్ధ్య లోపం మరోవైపు ప్రజలను రోగాలపాలు చేస్తున్�
Ward Boy Performs Surgery To Woman | ప్రైవేట్ ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఒక మహిళా రోగి దుస్తులు విప్పి సర్జరీ చేశాడు. ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంల�
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న