సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఓ యువతి అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెండ్ల్లి చేసుకుంటామని నిర్ణయించుకుని సహజీవనం చేశారు. ఫలితంగా ఆమె గర్భందాల్చింది.
భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
ఇంటిముందు ఆడుకుంటున్న 15 నెలల చిన్నారిపై వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి.ఈ ఘటన డీ.పోచంపల్లి పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. బీహార్కు చెందిన మింటూసింగ్, నీమాదేవి దంపతులు డీ. పోచంపల్లి సత్యసాయి కాలనీ�
ఆర్ఎంపీ వైద్యుడు చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సి పరిస్థితి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మ అనే వృద్�
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అంది
వైద్యం వికటించడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవో లు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రాని కి చెందిన గందెపల్లి ఉప్పల మ్మ(59) గత 30న రెండుస�
రామంతాపూర్ హోమియోపతి ప్రభుత్వ దవాఖానలో కొందరు అధికారుల నిర్లక్ష్యం రోగులు, వైద్య సిబ్బంది పాలిట శాపంగా మారుతున్నది. శుక్రవారం దవాఖానలో భవనం పైకప్పు పెచ్చులూడి రోగులకు చికిత్స చేస్తున్న ఓ వైద్య విద్యా
విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరగా, కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నది.
బీరు అడిగిన యువకుడిపై వైన్స్ షాపు నిర్వాహకులు దాడి చేయడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. అడ్డాకుల మండలంలోని బలీద్పల్లి గ్రామానికి చెందిన ముష్టి శ్రీ కాంత్ (26) గత నెల 26వ తేదీన మహబ�
పెద్దపల్లి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు. తోటి ఉద్యోగి కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్కు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్త�
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తున్నది. 54వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చింత నిఖిల్పై అదే డివిజన్కు చెందిన మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిఖిల్ తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ దవాఖానలో చ�
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చి�