సామాజిక మాధ్యమాల్లో డాక్టర్గా చెలామణి అవుతూ ఎలాంటి శాస్త్రీయతలేని వైద్య సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యుడు వేములవలస రాంబాబును తెలంగాణ వైద్య మండలి పట్టుకుంది. హైదరాబాద్ దోమలగ
డెంగ్యూతో ఐదేండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన రెడ్డమోని మల్లేశ్, హైమావతి దంపతుల కుమారుడు శశ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు జాల బాపురెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్�
బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులద
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్త
విధినిర్వహణలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూ ర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్సింగ్ (45) హుజూరాబాద్ డిపో లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. 15 రో
సరైన వైద్యం అందించకుండా అధిక బిల్లులు వేశారని, అర్హత లేని వైద్యురాలితో చికిత్స అందిస్తున్నారని, అనుమతి లేకుండా దవాఖానను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిరుమల పిల్ల�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించకపోవడంతో.. వేసిన కుట్లను తొలగించారు ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి కేంద్రంలో ఆదివారం చోటుచేసున్నది. పట్టణానికి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో.. అతడికి వేసిన కుట్లను ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది విప్పేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్నది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్కిరణ్, వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో మంగళవారం డెంగ్యూతో వివాహిత మృతి చెందింది. అహ్మదీపూర్కు చెందిన బోయిని అనిత (34) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు గజ్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ