ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం అయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఎవరికైనా ఏదైనా అవసర నిమిత్తం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నా.. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చినా.. మరేదైనా సంతకం కావాలన్నా నేరుగా సూర్యాపేట జనరల్ దవాఖానలోని ఓ డాక్టర్ను కలిస్తే సరిపోతుందనే ప్రచా�
నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. బాలుడికి శాపంగా మారింది. దవాఖాన యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను నియమించుకొని ప్యాకేజీల పేరుతో ఒప్పందం కుదుర్చుకొని అనుభవం లేని డాక్టర్లతో అపరేషన్�
జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల ప్రశాంత్ కుమారుడు మానస మేఘనాథ్(3)కు నాలుగురోజుల క్రితం �
తమిళనాడులోని దుండిగల్లో గురువారం రాత్రి దారుణం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు లిఫ్ట్లో స్పృహలేని స్థితిలో కనిపించినట్ల
సామాజిక మాధ్యమాల్లో డాక్టర్గా చెలామణి అవుతూ ఎలాంటి శాస్త్రీయతలేని వైద్య సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యుడు వేములవలస రాంబాబును తెలంగాణ వైద్య మండలి పట్టుకుంది. హైదరాబాద్ దోమలగ
డెంగ్యూతో ఐదేండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన రెడ్డమోని మల్లేశ్, హైమావతి దంపతుల కుమారుడు శశ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు జాల బాపురెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్�
బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులద
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్త
విధినిర్వహణలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూ ర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్సింగ్ (45) హుజూరాబాద్ డిపో లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. 15 రో