బాసరలోని ఓ ప్రైవేటు వేద పాఠశాల.. మార్చి 19 రాత్రి... విద్యార్థులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో మరుగుదొడ్డి వద్ద లోహిత్ అనే విద్యార్థి నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. అతడి తలపై గొడ్డలి, కత్తితో దాడి చేసినట్టు�
విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�
హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థి దార నిఖిల్ కుమార్(14) మృతిచెందడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గురుకుల పాఠశాల ప్రి
భావితరాల భవిష్యత్ గర్భిణులపై ఆధారపడి ఉందని, వైద్య, స్త్రీశిశు సంరక్షణ శాఖలు వారి రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుడిపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా శాఖల ఆధ్
కోల్కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్ కరోనా వైరస్' (హెచ్కేయూ1) బారినపడ్డారన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్కతాలో చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్ ఉంచినట్టు వైద్యులు తెలిపారు.
డబ్బా పాలు వికటించి నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లపల్లిలో ప్రపంచ కవలల దినోత్సవం రోజే జరిగింది. వివరాల్లోకి వెళ్తే గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్-లాస్యశ్రీ దం�
శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారుకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగదు తీసుకున
న్యాయం చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులే తనపై దాడి చేశారని వరంగల్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు శంకర్ శనివారం విలేకరులతో వాపోయ�
ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం అయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఎవరికైనా ఏదైనా అవసర నిమిత్తం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నా.. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చినా.. మరేదైనా సంతకం కావాలన్నా నేరుగా సూర్యాపేట జనరల్ దవాఖానలోని ఓ డాక్టర్ను కలిస్తే సరిపోతుందనే ప్రచా�
నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. బాలుడికి శాపంగా మారింది. దవాఖాన యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను నియమించుకొని ప్యాకేజీల పేరుతో ఒప్పందం కుదుర్చుకొని అనుభవం లేని డాక్టర్లతో అపరేషన్�
జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల ప్రశాంత్ కుమారుడు మానస మేఘనాథ్(3)కు నాలుగురోజుల క్రితం �
తమిళనాడులోని దుండిగల్లో గురువారం రాత్రి దారుణం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు లిఫ్ట్లో స్పృహలేని స్థితిలో కనిపించినట్ల