ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతతో శనివారం కోల్కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయ న్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం అతివలకు వరంలా మారింది. జిల్లాలోని మూడు ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు వివిధ పరీక్
అంబర్పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్లో భాగంగా శనివారం 4 గంటల పాటు �
ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమి�
ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించే�
నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు వచ్చిన వారి నుంచి నగదు దోచుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. సంబంధిత వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు తెలిపిన మేరకు వి�
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పట