సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22)ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతనికే సంబంధం ఉన్నదని అం�
రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతతో శనివారం కోల్కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయ న్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించ
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం అతివలకు వరంలా మారింది. జిల్లాలోని మూడు ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు వివిధ పరీక్
అంబర్పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్లో భాగంగా శనివారం 4 గంటల పాటు �
ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమి�