బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్' సీరియల్లో శకుని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుడు గుఫీ పైంతాల్ (79) సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
Karimnagar | నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, ఆడపిల్లను కడుపులోనే చిదిమేసిన ఘటన తాజాగా బయటపడింది. సీహెచ్ఎఫ్డబ్ల్యూ ఆదేశాల మేరకు సోమవారం డీఎంహెచ్వో లలితాదేవి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చ�
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపు
అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు
నటుడు శరత్ బాబు అనారోగ్యం పాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు ఆరోగ్యం బాగుకాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తీసుకొ�
Mammootty | మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నది.
వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లో వెళ్తే.. బల్మూరు మం డలం లక్ష్మీపల్లికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్ (8) తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ ఊరైన అచ్చంపేట మండలం బొల్గా
సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తి ప్రైవేట్ దవాఖానకు వెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ అనాలసిస్ తదితర పరీక్షలు చేస్తున్నా రు. వీటికి కనీసంగా వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతుండగా, పేదలు ఆర్థిక�
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు.