నటుడు శరత్ బాబు అనారోగ్యం పాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు ఆరోగ్యం బాగుకాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తీసుకొ�
Mammootty | మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నది.
వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లో వెళ్తే.. బల్మూరు మం డలం లక్ష్మీపల్లికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్ (8) తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ ఊరైన అచ్చంపేట మండలం బొల్గా
సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తి ప్రైవేట్ దవాఖానకు వెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ అనాలసిస్ తదితర పరీక్షలు చేస్తున్నా రు. వీటికి కనీసంగా వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతుండగా, పేదలు ఆర్థిక�
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు.
హైదరాబాద్లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ అస్వస్థతకు గురైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం ఆమె ఇటీవలే నగర�
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర�
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
Hyderabad | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కుషాయిగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న చిన్నారి వం