చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు.
హైదరాబాద్లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ అస్వస్థతకు గురైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం ఆమె ఇటీవలే నగర�
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర�
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
Hyderabad | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కుషాయిగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న చిన్నారి వం
శంషాబాద్ రూరల్, (ఏప్రిల్ 30) :కరోనాతో కొడుకు మృతి చెందగా.. మృతదేహాన్ని కూడా దవాఖానవారు ఇవ్వకపోడంతో ఆందోళన చెందిన అతని తల్లి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తనువుచాలించింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలోని నాన
3 రోజులుగా దవాఖానలో ఉంచుకున్న యాజమాన్యం కుటుంబీకుల ఆందోళన.. పోలీసుల జోక్యంతో మృతదేహం అప్పగింత మన్సూరాబాద్, ఏప్రిల్ 27: కరోనాతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృ తి చెందాడు… అయితే చికిత్స డబ్బు లు మొత్తం చెల్లి