శంషాబాద్ రూరల్, (ఏప్రిల్ 30) :కరోనాతో కొడుకు మృతి చెందగా.. మృతదేహాన్ని కూడా దవాఖానవారు ఇవ్వకపోడంతో ఆందోళన చెందిన అతని తల్లి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తనువుచాలించింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలోని నాన
3 రోజులుగా దవాఖానలో ఉంచుకున్న యాజమాన్యం కుటుంబీకుల ఆందోళన.. పోలీసుల జోక్యంతో మృతదేహం అప్పగింత మన్సూరాబాద్, ఏప్రిల్ 27: కరోనాతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృ తి చెందాడు… అయితే చికిత్స డబ్బు లు మొత్తం చెల్లి
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ, బీపీఓ వంటి సేవా రంగ కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పించిన ఇంటి నుంచి పని పద్ధతిని కొనసాగిస్తుండగా, ఈ విధానం సరిపడని తయారీరంగ కంపెనీలు పలు జా�
దవాఖానలో అగ్నిప్రమాదం | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�