భారత మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలోని సంచలన విషయాల
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేర దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ‘నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తాం’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అ
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభు త్వం నియమించింది. గత నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్�
మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యా
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిం�
ప్రపంచానికి తయారీ హబ్గా భారతదేశాన్ని మారుస్తామన్న ఆర్భాటపు ప్రకటనతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాను ప్రారంభించారు. ఆకర్షణీయమైన లోగో తప్ప ఆ పథకం కింద ఈ తొమ్మిదేండ్లలో సాధించినదేమీ లేకపోగా, వ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని తాను చదువుకున్న కిరోరిమల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కాలేకపోతున్నానంటూ డీజీపీ అంజనీకుమార్ తన బ్యాచ్మేట్
Uddhav Thackeray | గత వారం రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) డిగ్రీ సర్టిఫికెట్ (Degree Certificate) వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇదే అంశంపై శివసేన చీఫ్ (Shiv Sena chief) , మహారాష్ట్ర మాజీ ముఖ్య
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం వి
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ‘అచ్ఛేదిన్' అనే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే ‘మరుపురాని’ రోజులను భారతీయులు అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొ�