2022 నాటికి భారతదేశ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో జరిగిన రైతు యాత్రలో ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా 2022లో అ�
కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ �
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెడతామని ఆల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.
త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కొత్త పాచికను ముందుకు విసిర�
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
దేశాభివృద్ధికి మహిళా సాధికారత అత్యావశ్యకమని, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పిస్తేనే దేశ పురోగతి సాధ్యమని ప్రధాని నరేంద్రమోదీ తరుచూ ఉపన్యాసాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రధాని మాటలు నీటిమూటగానే మిగిల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వంలా తయారు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ