దేశాభివృద్ధికి మహిళా సాధికారత అత్యావశ్యకమని, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పిస్తేనే దేశ పురోగతి సాధ్యమని ప్రధాని నరేంద్రమోదీ తరుచూ ఉపన్యాసాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రధాని మాటలు నీటిమూటగానే మిగిల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వంలా తయారు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ
ఆయన పాలనలో సూచీలన్నీ నేలచూపులే పడిపోయిన ప్రజల జీవన ప్రమాణాలు ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం గంగలో శవాలు తేల్చిన ఘనత మోదీదే ఉన్న కొలువులనే ఊడబీకుతున్నరు జలవిహార్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జూలై 2
తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది మీరే కదా! మోదీజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకొన్న నెటిజన్లు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి �
గుర్తించిన ప్రధానికి మంత్రి తలసాని ధన్యవాదాలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం హైదరాబాద్ను డైనమిక్ నగరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘డైనమిక్ సిటీ హైదరాబాద్లో �
ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనల సెగ కేంద్రం వైఫల్యాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులు విభజన హామీలపై ప్రశ్నల వర్షం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాన
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇవాళ వందవ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్లో ఉన్న ఆమె నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. 1923, జూన్ 18వ తేదీన హీరాబెన్ మోదీ జ
ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేట�