ఆట కన్నా పిచ్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో తొలిసారి వికెట్ బ్యాటింగ్కు అనుకూలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన పోరులో ఆసీస్ �
Bill Gates | సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో అద్భుతమైన సత్ఫలితాలు సాధించొచ్చునని భారత్ నిరూపిస్తున్నదని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష కట్టాడని, కక్షపూరిత విధానాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
2022 నాటికి భారతదేశ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో జరిగిన రైతు యాత్రలో ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా 2022లో అ�
కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ �
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెడతామని ఆల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.
త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కొత్త పాచికను ముందుకు విసిర�
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క