ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రై�
దేశంలో హిందుత్వ శక్తులు ఎక్కువకాలం అధికారంలో ఉంటే.. సమాజంలో ఇంతకాలం నెలకొన్న సామరస్య ధోరణుల్లో, మైనారిటీ ప్రజల జీవన స్థితిగతుల్లో సరిచేయలేని తేడాలు వస్తాయి.
Jandhan | విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామినిచ్చారు. దీంతో కోట్లాది మంది సామ�
దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్�
గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆక్షేపిం
దేశ సంపద దోపిడీదారుగా ప్రధాని నరేంద్ర మోదీ మారారని, ఆ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్య�
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే పరనిందలు, చౌకబారు విమర్శలకే పరిమితమయ్యారు. తమ కోసం ఏదో తెస్తారని, ఏదో ప్రకటిస్తారని ఆశగా చూసిన తెలంగాణ ప్రజలకు మళ్లీ నిరాశే మిగిల్చారు. ప్రధాని వరంగల్ పర్యటన, ప్రసంగం ఆద్�
దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాకతీయుల గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏవేవో ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. వరంగల్ ప్రజానీకానికి ఉపయోగపడే ముచ్చట ఏమైనా చెప్పుతాడేమో వినాలని తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్�
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం పుట్టింది. తమకు పదవులు కావాలంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రాజకీయం మొత్తం అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్�
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�