దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
SBI On Capita Income | 2047లో శత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్లో తలసరి ఆదాయం 7.5 రెట్లు పెరిగి రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అధ్యయన నివేదిక తెలిపింది.
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మ�
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రై�
దేశంలో హిందుత్వ శక్తులు ఎక్కువకాలం అధికారంలో ఉంటే.. సమాజంలో ఇంతకాలం నెలకొన్న సామరస్య ధోరణుల్లో, మైనారిటీ ప్రజల జీవన స్థితిగతుల్లో సరిచేయలేని తేడాలు వస్తాయి.
Jandhan | విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామినిచ్చారు. దీంతో కోట్లాది మంది సామ�
దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్�
గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆక్షేపిం
దేశ సంపద దోపిడీదారుగా ప్రధాని నరేంద్ర మోదీ మారారని, ఆ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్య�
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే పరనిందలు, చౌకబారు విమర్శలకే పరిమితమయ్యారు. తమ కోసం ఏదో తెస్తారని, ఏదో ప్రకటిస్తారని ఆశగా చూసిన తెలంగాణ ప్రజలకు మళ్లీ నిరాశే మిగిల్చారు. ప్రధాని వరంగల్ పర్యటన, ప్రసంగం ఆద్�