వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు
అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం పోలీస్, విద్యుత్తు, హెల్త్, ఆర్అండ్బీ అధికార
అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ కల్లా మొదటి అంతస్తు పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్�
విభజన చట్టంలోని హామీలపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్కు రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన మోదీ.. తెలంగాణన
బీజేపీ విశ్వగురువుగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా సంపద కేంద్రీకరణ జరిగింది.
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించింది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం ఆమె చేసిన ఉద్యమానికి ఫలితం దక్కింది. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టి�
కర్ణాటకను కుదిపేస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపుల స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పార్టీ పెద్దల హస్తం దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరెస్సెస్ నేతలు, స్వామీజీలు కూడా అందులో కీల�
జీ-20 సమావేశాల కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నది. కీలక భవనాలు, రోడ్లను విద్యుత్తు కాంతులతో మెరిసేలా చేస్తున్నామని చెబుతూ.. పేదల
PM Modi : ప్రధాని మోదీకి స్కూల్ గర్ల్స్ రాఖీ కట్టారు. ఢిల్లీలోని ఓ స్కూల్కు వెళ్లిన విద్యార్థినులతో ఆయన కాసేపు గడిపారు. రాఖీ పండుగ మన పవిత్ర సంస్కృతికి నిదర్శనం అని మోదీ అన్నారు.
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
SBI On Capita Income | 2047లో శత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్లో తలసరి ఆదాయం 7.5 రెట్లు పెరిగి రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అధ్యయన నివేదిక తెలిపింది.
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మ�
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.