ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని శ్రీరామచంద్రమిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని ఆ
విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీపై నమ్మకం లేకనే ఆ ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్న
దేశంలోని కీలక సంస్థలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉక్కు పిడికిలి బిగిస్తున్నారు. ఆయా సంస్థల పారదర్శకతకు నిలువునా పాతరేస్తున్నారు. అందుకు దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ పనితీరే ప్రత్యక్ష నిదర్శనం. కేం�
పరివార్ పాలిటిక్స్పై పదే పదే మాట్లాడటం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక అబద్ధాల ఆటవిడుపు. ఆగష్టు 15న ఏర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినా, తన కార్యకర్తల సంకల్ప సమావేశాల్లో మాట్లాడిన, భారత ప్రజల అత్
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధ�
T-Sats Chairman Anjaneya Goud | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా తో పాటు ,కృష్ణ నీటి కేటాయింపుల వాటాను తేల్చకుండా పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. ముస్సోలినీ పర్యటనలా ఉందని టీ
సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ విమర్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు
అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం పోలీస్, విద్యుత్తు, హెల్త్, ఆర్అండ్బీ అధికార
అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ కల్లా మొదటి అంతస్తు పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్�
విభజన చట్టంలోని హామీలపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్కు రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన మోదీ.. తెలంగాణన
బీజేపీ విశ్వగురువుగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా సంపద కేంద్రీకరణ జరిగింది.
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �