ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా నాయకులను అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో తమ చిరకాల వాంఛ నేరవేరుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నర�
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.24.40 కోట్లు మంజూరు చేసింది. క�
పటాన్చెరు పట్టణ సమీపంలోని పటేల్గూడకు వెళ్లేదారిలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 5న ప్రధాని సంగారెడ్డి(కంది) నుంచి మహ
దేశం పదికాలాల పాటు శాంతిభద్రతలతో బాగుండాలంటే బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీ నాయకత్వం దేశానికి అవసరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం జహీరాబాద�
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
PM Modi : యూపీలోని వారణాసి వేదికగా విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
ప్రాంతం, భాష పరంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చీల్చాలనుకొంటున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు ఆ పార్టీ తల్లి వంటిదని అన్నారు. బీజేపీ జాతీయ సదస్సు సందర్భంగా ఆది
సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేక పోతున్నది. అక్టోబర్ 3న నిజామాబాద్లో ప్రధానే స్వయంగా హామీ
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి స్వచ్ఛభారత్కు ప్రతిరూపమైన కార్మికులను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు కోవే తెలంగాణ చాప్టర్ సభ్యులు తెలిపారు. 18 వ్యాపారాలపై అవగాహన కల్పించనున్నట్టు
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు.