పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014ల
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పనైపోయిందని జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భ్రమపడ్డాయి. ఇక తమదే రాజ్యమని సంబురపడిపోయాయి. కేసీఆర్ అనారోగ్యం, ఇతర సమస్యలు బీఆర్ఎస్ను ముందుకు కదలనీయవని, ఇక బీఆర�
తన హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించే 29 ఏండ్ల శ్యామ్ రంగీలా కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా ఆయన మీదనే
భారత ప్రధాని నరేంద్రమోదీపై బ్రిటన్లోని భారతీయుల్లో వ్యతిరేక అభిప్రాయం ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. సర్వే చేసిన హిందువుల్లో 50 శాతం మంది హిందూత్వ సిద్ధాంతాలను వ్యతిరేకించారు.
ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా ఉన్న గోదావరి నదిని కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి �
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు వేడెక్కుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్య�
Sharad Pawar | రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ పూజా వస్త్రకార్ పొలిటికల్ పోస్టుతో వివాదంలో చిక్కుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమె.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స
దేశంలో ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయని, ఇదే ప్రధాని నరేంద్రమోదీకి బలంగా మారిందని సీనియర్ జర్నలిస్టు, సీ-ఓటర్స్ రిసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుతాను గురు అన్నారు. ‘ఇండియా టు భారత్' �
Karnataka Minister Thangadagi | ప్రధాని మోదీ పేరెత్తితిన యువత, విద్యార్థుల చెంప పగులగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ థంగడాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.