CM Revant Reddy | సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్య�
రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని, బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పాలని రాజ్యసభ సభ్యుడు వ�
Rahul Gandhi-NEET | ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Lok Sabha Protem Speaker | 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ పేరు ఖరారైనట్లు తెలుస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రధాని నరేంద్రమోదీ డౌన్ డౌన్ అంటూ ఎన్ఎస్యూఐ నాయకులు, మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం ఉద్రిక్తత పరిస్థితులకు
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రే�
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యాని
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో తన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. మోదీ కన్యాకుమారిలో చేసింది ఫొటో షూట్ స్టంట్ అని.. అది ఆధ్యాత్మిక సందర్శన ఎంత మాత్రం కాదని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్�
ఎన్నికల ప్రచారం ఎలా ఉండకూడదు అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలే ఓ ఉదాహరణగా నిలుస్తాయి. ఆయన స్థాయికి అవి ఏమాత్రం తగవని చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇదివరకటి అటల్ బిహారీ వాజపేయీ తరహాలో కాకుండా ఈసారి బ�
Akhilesh Yadav | ప్రధాని నరేంద్రమోదీపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వ్రతిక ఎన్నికల్లో ‘క్యోటో (వారణాసి)’ సీటు మినహా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి �
CPM Tammineni | ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తే, దేశంలో ఇవే చివరి ఎన్నికలు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర