PM Modi-Bihar CM Nitish | యూపీలోని అయోధ్య, బీహార్ లోని సీతామర్హి మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్రమోదీకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
2014 నుంచే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సబర్మతీ ఆశ్రమంపై పడిందనే విషయం తెలిసిందే. కానీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా గాంధీనగర్లో మహాత్మా మందిర్ పేరిట గాంధీజీకి ప్రత్యామ్నాయ స్మారక చిహ్నాలను సృష్టించాలన్న ప్ర�
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో కావాలంటూ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు రెండోదశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఉత్తర హైదరాబాద్కు మొండి చెయ్యి చూపడంతో ఆ ప్రాంతం వాసుల�
అమెరికాలో నిరుడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా అమెరికన్ జాతీయుడైన సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగినట్టు చెప్తున్న అగ్రరాజ్యం.. ఆ కుట్రలో భారత విదేశీ నిఘా సంస్థ ‘
పాలకుల దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూసీ నది మురికి. ఫ్లోరోసిస్ సమస్యతో నల్లగొండ జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు శరీరం అంతా వంకరపోయి, జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారిని చ�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోనే అగ్రస్థాయి వాణిజ్యవేత్తగా ఎదిగిన గౌతమ్ అదానీ విదేశీ విస్తరణ ప్రణాళికకు బ్రేకు పడింది. కెన్యాలో ఆయన దక్కించుకోవాలనుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టు చిక్క
బంగ్లాదేశ్లోని ఈశ్వరీపూర్లో ఉన్న జెశోరేశ్వరీ కాళీమాత ఆలయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. మూడేండ్ల క్రితం బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మోదీ ఈ కిరీటాన్ని బహూకరించారు. �
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతు�
రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) సమావేశమై రాజేశ�
Adani | ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పదవుల్లో ఇప్పటివరకు హిందువులు లేరని ఆయన లక్నోలో వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట�
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న �