మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర�
PM Narendra Modi- Kuwait Tour | కువైట్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 21వ తేదీ నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తారు.
అద్భుతం ఆవిష్క్రుతమైంది! ప్రపంచ చదరంగంపై భారత మువ్వన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది. అంచనాలకు మించి రాణిస్తూ అతి పిన్న వయసులో(18 ఏండ్లు)నే భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చాంపియన్
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించ�
ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త అదానీలపై లక్షిత దాడుల ద్వారా భారత్ను అస్థిర పరిచే ప్రయత్నాల వెనుక అమెరికా విదేశాంగ శాఖ నిధులు సమకూర్చిన సంస్థలు, డీప్స్టేట్లు ఉన్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలను అమెర�
మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. దీనికి డిసెంబర్ 4న ముగింపు పలుకుతున్నట్టు బీజేపీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. బుధవారం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభ పక్షం ‘కొత్త’ నాయకుడ్�
వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్నేండ్ల క్రితం ప్రారంభించారు. 70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆర్థిక స్థోమతతో సంబంధం లే�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్'తో సత్కరించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని అత్యంత వినమ్రతత�
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ ఎయిర్క్రాఫ్ట్ను జార్ఖండ్లోని దేవఘర్లో నిలిపేశారు. దీని వల్ల ప్రధాని మోదీ ఢిల్లీ తిరుగుప్రయాణం ఆలస్యం అవుతున్నది.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో అనూహ్యమైన స్థాయిలో ఆసక్తిని కలిగించాయి. అమెరికా రాజకీయాల శిఖరాగ్రాన భారతీయం వెలిగిపోతుండటమే అందుకు కారణం. రిపబ్లికన్, డెమొక్రాట్ వైరిపక్షాల్లో ఎవరు గెలిచినా
ఏడో ఇండో-జర్మన్ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జర్మనీకి చెందిన ఎనిమిది మంది మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు-2030 ఎజెండాలో భాగంగా ఈ స�