స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే క్రికెట్ సిరీస్ను వెంటనే రద్దు చేయాలని హిందూ జాగరణ సమితి..బీసీసీఐని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని క�
‘వందే మెట్రో’ రైళ్ల పేరును ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్'గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు మొదటి రైలు ప్రారంభానికి ముందు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మెట్రో రైళ్లు నగరాల్లోనే నడిచేవి. నగరాల మధ్య మెట్�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు ఉరి తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జప్పెమర్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, మడ్వి సుజ, పోడియం కోసలను మంగళవారం అపహరించి తీ�
ఆర్జీ కర్ దవాఖానలో పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో దేశమంతా అట్టుడుకడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్'ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
Prime Minister Modi: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఇవాళ ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని మోదీ తెలిపారు.
Rahul Gandhi | అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
బంగ్లాదేశ్లో సోమవారం తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి �
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తెప్పించాలని ఆయన మనుమడు చంద్రకుమార్బోస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని నరేంద్ర మోద�
Shinkun La Tunnel project: షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం పడింది. ఇవాళ ప్రధాని మోదీ రిమోట్ బటన్ ద్వారా ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. బటన్ నొక్కగానే .. కొండల్లో బ్లాస్ట్ అయ్యింది.
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆస్ట్రియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్లర్ కర్ల్ నెహమ్మార్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
CM Revant Reddy | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CM Revant Reddy | 2019-20 నుంచి 2023-24 వరకు బీఆర్జీఎఫ్ కింద తెలంగాణకు రావాల్సిన రూ.1800 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
CM Revant Reddy | ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ�