ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారిణి నిధి తివారీని నియమించినట్టు కేంద్ర సిబ్బంది శాఖ సోమవారం ప్రకటించింది. 2014 బ్యాచ్కు చెందిన ఆమె ప్రస్తుతం పీఎంఓలో డిప్యుటీ కార్యదర్శిగా పని �
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ప�
కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,028 మంది యాత్రికులు హజ్కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌ�
యువ శక్తితో అభివృద్ధి చెందిన దేశం కావాలన్న కల సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతదే కీలక భూమిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం పిలుపునిచ్చింది. రైతుల పెండింగ్ డిమాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర
జన్యుసంబంధ వ్యాధులపై పరిశోధనలకు, ఔషధాల తయారీకి ఉపయోగపడే భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారం అందుబాటులోకి వచ్చింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10 వేల మంది దేశ ప్రజల జన్యువులను విశ్లేషించి ఈ డాటాను తయ�
Charlapalli Railway Station | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ సోమవారం ప్రారంభం కానున్నది.
Year Round 2024 | దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. 12 ఏండ్ల తర్వాత టీం ఇండియా టీ-200 ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్నది.
ఈ ఏడాది శతజయంతి జరుపుకున్న భారతీయ సినీ దిగ్గజం, తెలుగుతేజం నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన కళారంగానికి చేసిన సేవల గురించి ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్�
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు విడిగా స్మారకాన్ని నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదన పంపడాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జ�
హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో పాటు భారతదేశానికి ఇన్కాయిస్(భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం)నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని, ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్-2047 విధానానికి ఇది ఎంత�
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం ‘సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితర రాజకీ