Sharad Pawar | రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ పూజా వస్త్రకార్ పొలిటికల్ పోస్టుతో వివాదంలో చిక్కుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమె.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స
దేశంలో ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయని, ఇదే ప్రధాని నరేంద్రమోదీకి బలంగా మారిందని సీనియర్ జర్నలిస్టు, సీ-ఓటర్స్ రిసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుతాను గురు అన్నారు. ‘ఇండియా టు భారత్' �
Karnataka Minister Thangadagi | ప్రధాని మోదీ పేరెత్తితిన యువత, విద్యార్థుల చెంప పగులగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ థంగడాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి (ఐరాస) అనుబంధంగా పనిచేస్తున్న వెల్బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ‘వరల్�
PM Cares Fund | పీఎం కేర్ నిధుల విషయంలో పారదర్శకత ఏదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇప్పటి వరకూ ఎన్ని విరాళాలు వచ్చాయో వెల్లడించలేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ నిలదీశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఆగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చూశానని, ఇప్పుడూ చూస్తున్నానని చెప్పారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి రోడ్లపై బైఠాయించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్త�
బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు (15, 16, 18 తేదీల్లో) ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొని, శనివారం నాగర్కర్నూల్లో నిర్వహించ
Sharad Pawar | ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం మేరకే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగినట్లు తెలుస్తున్నదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోపించారు.
ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు సేవలు అందిస్తున్న టాటా గ్రూపు తాజాగా చిప్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. అస్సాంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన చిప్ తయారీ ప్లాంట్ను ప్రధాని నరేంద్
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నాగర్కర్నూల్కు రానున్నారని బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.