చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్
CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు.
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన సంస్థల్లో పెద్దయెత్తున నగదు పట్టుబడటంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండగా ‘మనీ హైస్ట్ (నగదు దోపిడీ)’
రాజ్భవన్లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు రాజ్భవన్వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్షాప్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గ
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని శ్రీరామచంద్రమిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని ఆ
విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీపై నమ్మకం లేకనే ఆ ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్న
దేశంలోని కీలక సంస్థలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉక్కు పిడికిలి బిగిస్తున్నారు. ఆయా సంస్థల పారదర్శకతకు నిలువునా పాతరేస్తున్నారు. అందుకు దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ పనితీరే ప్రత్యక్ష నిదర్శనం. కేం�
పరివార్ పాలిటిక్స్పై పదే పదే మాట్లాడటం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక అబద్ధాల ఆటవిడుపు. ఆగష్టు 15న ఏర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినా, తన కార్యకర్తల సంకల్ప సమావేశాల్లో మాట్లాడిన, భారత ప్రజల అత్
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధ�
T-Sats Chairman Anjaneya Goud | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా తో పాటు ,కృష్ణ నీటి కేటాయింపుల వాటాను తేల్చకుండా పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. ముస్సోలినీ పర్యటనలా ఉందని టీ
సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ విమర్�