సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేక పోతున్నది. అక్టోబర్ 3న నిజామాబాద్లో ప్రధానే స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ పసుపు బోర్డు స్థాపన అన్నది ముందుకు కదలడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ చేసిన ప్రకటన కేవలం ఎన్నికల గిమ్మిక్కుగానే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
మూడు న ్నర దశాబాలు ్ద గా ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్న కీల క మైన పసుపు బోర్డుపై 2024-25 కేంద్ర తాత్కా లిక బడ్జె ట్లో కనీసం ఎలాంటి ప్రక టన రాక పో వ డంతో నిజా మా బాద్, జగితా ్య ల, నిర్మల్, ఆదిలా బా ద్ జిలాల ్ల కు చెందిన వారంతా నిరా శకు గుర వు తు న్నారు. 2019లో బీజేపీ ఎంపీ బాం డ్ పేపర్ రాసి చ్చి ఐదేండుగ్లా రైతు లను మభ్య పె డు తు న్నాడు. 2024 సార్వత్రిక ఎన్ని క లకు మూడు నెలల ముందు స్వయంగా మోదీ ప్రక టన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరో సారి రైతుల ఓట్లను లాక్కుని గడ్డ కె క్కు దా మన్న ఆలో చనే తప్ప పసుపు బోర్డుపై బీజేపీ సర్కా రులో చిత్త శుద్ధి అన్నది కని పిం చడం
లేదంటూ రైతులు వాపో తు న్నారు.
వేతన జీవు లకు ఊరట కల్పించే చర్య లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల వేళ భారీగా తాయి లాలు ఉంటా యని ఆశిం చి న ప్ప టికీ అలాం టి దేమీ మధ్యం తర బడ్జె ట్లో కనిపించలేదు. గతే డాది ప్రతి పా దిం చిన కొత్త పన్ను విధా నాన్నే ఈసారి కూడా కొన సా గిం చ ను న్నారు. రూ.7ల క్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటు ఉంటుంది. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టు బడు లతో పని ఉండదు. అంతకు మించి ఆదాయం కలిగి న వారి కి సాబ్లు ల ప్రకార ం పన్ను వర్తిస్తుంది. పలు సెక్ష న్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధా నంలో మాత్రం ఎలాంటి మార్పు లనూ కేంద్ర విత్త మంత్రి ప్రతి పా దిం చ లేదు.
కొత్త పన్ను విధా నంలో మిన హా యిం పును రూ.3ల క్ష లకు పెంచగా ఈసారి దాన్నే కొన సా గిం చారు. పాత పన్ను విధానంలో ఆదాయ పరి మితి రూ.2.50ల క్ష లు గానే ఉంటుంది. పాత పన్ను విధా నం లోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్ష ల్లోపు ఉన్న ప్పుడు ఎలాంటి భారం ఉండ దని కేంద్రం పేర్కొ న్నది. పీఎం ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేం డ్లలో 2కోట్ల ఇండ్ల నిర్మా ణా లకు శ్రీకారం చుట్ట బో తు న్న ట్లుగా కేంద్రం ప్రక టిం చగా ఇందులో దేశ వ్యాప్తంగా రాష్ర్టా ల న్నిం టికీ వర్తిస్తే తెలం గా ణకు వచ్చేది గగ నమే. అందులో ఉమ్మడి జిల్లా ప్రజ లకు చేరేది ఇసు మం తైనా ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారి ంది. బసీల్తు , అదె ్ద ఇండల్లో ్ల ఉండేవా రికి సొం తింటి కలను నిజం చేసామ ్త ంటూ మోదీ సర్కారు ఈ బడ్జె ట్లో భారీ ప్రక టన చేసి న ప్ప టికీ లక్ష్యం మాత్రం స్వల్పంగా ఉండడం విస్మ యా నికి గురి చేస్తు న్నది. రైల్వే ట్రాక్ డబ్లింగ్ ఏర్పా టుపై ప్రకటన ఉంటుం దని ఆశిం చగా కేంద్ర మంత్రి నిర్మలా సీతా రా మన్ ప్రతి పా దించిన రైల్వే కేటాయి ంపు లో ్ల ఆ ప్రసావ ్త న పై అను మా నాలు కలు గు తు న్నాయి. రైల్వేకుకేటా యిం చిన నిధుల్లో ఏ ప్రాంతా నికి ఎంతెంతఅన్నది మరికొ ది ్ద రోజు లో ్ల తేటతె ల్ంల అవుతుది. ప్రస్తుతం ఆర్థిక, రైల్వే బడ్జె ట్ లను విలీనం చేసి ప్రక టి స్తున్న నేప థ్యంలో ఏ ప్రాంతా నికి ఎంతెంత ప్రయో జనం జరి గిందో ఇప్పుడే తెలి యడం కష్టమే.
కాక పోతే డబ్లింగ్ ఏర్పా టుపై కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ విధా న ప ర మైన నిర్ణయం మాత్రం లేక పో వడం జనా లను నిరా శకు గురి చేస్తు న్నది. మోడ్రన్ రైల్వే స్టేష న్లో నిజామాబాద్కు గతం లోనే చోటు దక్కి న ప్ప టికీ పనులు మాత్రం మొద ల వ్వ లేదు. రైల్వే సర్వీ సుల పొడిగింపు, కొత్త రైళ్ల ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ సర్వే లకు చోటు లేకుండా పోయి ంది. నాలు గు న ్నర దశాబా ్ద లుగా మూలు గు తున్న బీద ర్కు కనె క్టి విటీ కల గానే మిగు లు తు న్నది. ఎప్ప టి లాగే జక్రా న్ పల్లి ఎయిర్ పోర్టు పైనా ఎలాంటి ప్రక టన రాలేదు. ఏండ్లుగా విమా నా శ్ర యంపై ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తు న్న ప్ప టికీ వారికి కేంద్రం లోని బీజేపీ సర్కారు మాత్రం తీపి కబురు చెప్ప క పో వ డంపై అసం తృప్తి వ్యక్త మ వు తు న్నది. కని పిం చని బీజేపీ ఎంపీల పనితనం.. తెలం గా ణలో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఈ గెలుపు బీజే పీకి అసా ధా ర ణ మైంది. అయి న ప్పటికీ ఈ ప్రాంతంపై కేంద్ర సర్కారు మాత్రం శీత క న్నును ప్రద ర్శి స్తు న్నది. దీంతో రాష్ట్ర ప్రయో జ నాలు దెబ్బ తినడం తో పాటు నిజా మా బాద్, ఆది లా బాద్, కరీం న గర్ లాంటి ప్రాంతాలు అభి వృ ద్ధిలో వెను క బా టుకు గుర వు తు న్నాయి. కేంద్రం నుంచి రావా ల్సిన ప్రయో జ నాలు ఏవీ దక్కడం లేదు. విమాన యా న ం, రైల్వేలో నిరక్ష్ల ్యం, వివక్ష కొటొ చి ్ట ్చ న ట్లుగా కని పి స్తు న్నది.
గత కేసీ ఆర్ సర్కారు పోరాటంతో జాతీయ రహ దా రుల విస్త ర ణకు పీపీపీ పద్ధ తిలో రోడ్లను కేంద్రం విస్త రిం చింది. ఇందులో టోల్ టాక్స్ పేరిట జనాల నుంచి నిత్యం రూ. కోటు ్ల వసూలు చేసూ ్త జనాల ను ఇబ్బం దులు పెడు తు న్నది. నిజా మా బాద్, ఆది లా బాద్, కరీం న గర్ లోక్ స భ లకు బీజేపీ ఎంపీలు ప్రాతి నిధ్యం వహి స్తుం డగా వీరె వ్వరూ ఈ ప్రాంత అభి వృ ద్ధిపై లోక్ స భలో నోరు విప్పింది లేదు. ప్రతి పా ద న లను కేంద్ర ఆర్థిక శాఖకు పంపిందీ లేదు. నిజా మా బాద్ ఎంపీగా ధర్మ పురి అర్వింద్ గడి చిన ఐదేం డ్లలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల కోసం కూడా కనీసం పాటు ప డ లేదు. బీఆ ర్ ఎస్ సర్కారు రైల్వే మంత్రిత్వ శాఖతో నిత్యం సంప్ర దిం పులు జరిపి ఆర్వో బీ లను తీసుకు వచ్చింది. ఇందులో భాగం గానే మాధ వ న గర్ ఆర్వోబీ నిర్మాణం జరు గు తు న్నది. ఎన్ని కలు సమీ పిం చ డంతో రూ.140కోట్లతో ఆర్వోబీ పను లకు అర్స పల్లి వద్ద హడావి డి గా శంకుసా ప ్థ న చేయడ ంతో నే ఎంపీ అర్వింద్ సరి పు చ్చు కు న్నారు. ఐదేం డ్లలో వీటి నిర్మా ణాలు పూర్తి చేయిం చ లేక మాట లకే పరి మి తమై, ఎన్ని కల ముంగిట అసం బద్ధ హామీ లతో ప్రజల ముందుకు బీజేపీ వస్తుం డ డాని ్న ప్రజలు గమని సు నా ్త ్న రు.
సామాన్యులకు ఒరిగిందేమీ లేదు…
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తీసు కు వ చ్చిన 2024-25 మధ్యం తర బడ్జె ట్తో సామా న్యు లకు ఒరిగిం దేమీ లేదు. ఇచ్చిన హామీ లను నెర వే ర్చ లేక పోయిన కేంద్రం.. మరో సారి తప్పుడు లెక్క లతో ప్రజల ముందుకు వచ్చి న ట్లుగా అని పి స్తు
న్నది. ఎన్ని కల ముందు పూర్తి స్థా యిలో అంకెల గార డీని సృష్టిం చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 బడ్జెట్ పచ్చి దగా కో రు త నా నికి నిద ర్శనం. ఏటా రెండు కోట్ల ఉద్యో గాల ప్రక టన మాదిరి గానే 2కోట్ల ఇండ్ల నిర్మా ణాల అంశాన్ని బడ్జె ట్లో చేర్చారు. జిల్లాకు సంబం ధిం చిన పసుపు బోర్డును ఎక్కడ, ఎప్ప టి లోగా ఏర్పాటు చేస్తారో చెప్పనే లేదు. బడ్జె ట్ లోనూ దానికి సంబం ధిం చిన ప్రస్తా వనే లేదు. ఇదంతా కేవలం రైతుల కోపాగ్ని నుంచి తప్పిం చు కు నేం దుకు బీజేపీ ఆడిన నాట కం గానే పరి గ ణించాల్సి ఉంటుంది.
వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని వ ర్గాల ప్రజల ప్రయో జ నాలు పరి ర క్షించే చారి త్రాత్మక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టారు. 3కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చ డమే లక్ష్యంగా బడ్జె ట్లో కేటా యిం పులు చేశారు. పదేం డ్లలో 25కోట్ల మందిని పేద రికం నుంచి బయ ట ప డే సిన కేంద్ర సర్కారు.. అదే సాయ్థి లో నిరుపే ద ల కు మేలు చేసే బడెట్ ్జ ను
మరో సారి తీసు కు వ చ్చింది.