రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్సభ స్థానా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్�
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్'ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి ధోఖానిచ్చింది. సిటీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండగా, ఖాళీ చేతులతోనే లేవని సమాధానం చెప్పింది. భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్రం నుంచి వచ
వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రకటించిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా
Nirmala Sitaraman | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటూఇటూ కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు.
Nirmala Sitharaman | పాత ఆదాయం పన్నువిధానాన్ని (Old Income tax Regime) రద్దు చేసేందుకు తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయింపులు లేవు. ఉమ్మడి జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిప�
Abroad Education | విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళుతున్న భారతీయ విద్యార్థులకు నిర్మలా సీతారామన్ పన్నుల్లో రాయితీ కల్పించారు. విదేశీ చెల్లింపుల (Foreign Remittances) మీద టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను సవరిం
Nitish Kumar | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్.. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రగతి శీల బడ్జెట్ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్�
పాప్కార్న్పై కేంద్రం నిర్ణయించిన కొత్త జీఎస్టీ రేట్లపై విమర్శలు, వెక్కిరింతలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాప్కార్న్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా 500 శాఖలను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Nirmala Sitaraman | భారత్లో మహిళల ఎదుగుదలను పితృస్వామ్య వ్యవస్థ అడ్డుకుంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.